మహేష్ తాజా చిత్రం లేటెస్ట్ న్యూస్

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రారంభమైన చిత్రం లేటుగా ప్రారంభమైనా టైట్ షెడ్యూల్తో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ పదిహేను రోజులు పాటు బ్యాంకాక్ లో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించుకుని వచ్చారు. ఇప్పుడు మహేష్, అనూష్క కాంబినేషన్లో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణకోసం రాజస్ధాన్ వెళ్తున్నారు. జూన్ ఇరవై మూడు నుంచి ఆగస్టు ఆరు వరకు దాదాపు నలభై అయిదు రోజుల పాటు అక్కడ షూటింగ్ జరుగుతుంది. మేజర్ పార్ట్ రాజస్ధాన్ ఎడారుల్లో షూట్ చేస్తారని తెలుస్తోంది. వీటి గురించి నిర్మాత శింగనమల రమేష్ మాట్లాడుతూ ఆ సన్నివేశాలే సినిమాలో కీలకం..ప్రేక్షకులను ధియోటర్లలో కట్టిపారేస్తాయని బావిస్తున్నాం అన్నారు. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నా...

థమ్స్‌అప్ ఈట్ టు మీట్

తను తాజాగా నటిస్తున్న చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదనీ, వరుడు మాత్రం కాదని మహేశ్ బాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏడు నెలలు గ్యాప్ తీసుకుని చిత్రాన్ని చేస్తున్నానని, ఇకపై అటువంటి గ్యాప్ ఉండదని అన్నారు. థమ్స్అప్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మహేశ్ మెక్ డొనాల్డ్ అవుట్‌లెట్ నిర్వహించిన "థమ్స్‌అప్ ఈట్ టు మీట్" విజేతలను కలుసుకునేందుకు శుక్రవారం ఐమాక్స్‌‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనతో చిట్ చాట్..ప్ర. మీరు అభిమానులకు దూరంగా ఉంటున్నారెందుకు?జ. అదేమీ లేదు. నేను ఇంకా వారికి దగ్గరవడానికి థమ్స్‌అప్ దోహదపడింది. అభిమానుల ఇంటింటికి తిరిగి కలిసే సౌకర్యం కల్పించింది థమ్స్‌అప్. ప్ర. మరి సినిమా సినిమాకు గ్యాప్ రావడానకి కారణం..?జ. పెద్ద కారణమేమీ లేదు. యాడ్స్‌లో పాల్గొనడం వల్ల ఈసారి ఆరేడు నెలలు గ్యాప్ తీసుకున్నా. ఇకపై అలా తీసుకోను. ప్ర. థమ్స్‌అప్ డ్రింక్ తాగమని చెప్పడం...

Pages 311234 »

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates