skip to main |
skip to sidebar
ప్రిన్స్ మహేష్బాబు, సమంత జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'దూకుడు'. ఈ చిత్రంలోని పాటలను శిల్పాకళావేదికగా జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్లో బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, మహేష్బాబు, నమ్రత, హీరోయిన్ సమంత, దర్శకులు శ్రీనువైట్ల, ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత అనిల్, సంగీత దర్శకుడు థమన్ తదితరులు పాల్గొన్నారు.

Posted in:
Dookudu,
maheshbabu,
prince,
Samantha,
Srinu Vaitla,
telugu,
దూకుడు,
మహేష్,
మహేష్బాబు,
శ్రీను వైట్ల,
సమంత
0 comments:
Post a Comment